ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె

17 Jan, 2015 02:30 IST|Sakshi
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె , కథక్ నర్తకి శర్మిష్ట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. ఆ పార్టీ మూడో విడత విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు లభించింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు