అమెరికాకు బయల్దేరిన ట్రంప్‌ బృందం

25 Feb, 2020 22:56 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికాకు ట్రంప్‌ బృందం బయలుదేరింది. భార్య మెలానియాతో కలిసి అమెరికాకు ట్రంప్‌ తిరుగు పయనమయ్యారు.

చదవండి: ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో భారీ విందు

రాష్ట్రపతి విందుకు కేసీఆర్‌ హాజరు


 

మరిన్ని వార్తలు