ఎగ్జిట్‌ పోల్స్‌ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ జోరు

7 Dec, 2018 17:37 IST|Sakshi

రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ హవా వీస్తున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 41 శాతం, బీజేపీకి 40 శాతం మేర ఓట్లు పోల్‌ కావచ్చని ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరగణించిన అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడయ్యాయి.శుక్రవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలిలా ఉన్నాయి. 

రాజస్ధాన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్‌ బీజేపీ బీఎస్‌పీ ఇతరులు
టైమ్స్‌ నౌ 105 85  02 07
ఇండియా టుడే 119-141 55-72
రిపబ్లిక్‌ టీవీ (సీ ఓటర్‌) 129-145  52-68 5-11
ఇండియా టీవీ 100-110 80-90 1-3 6-8
ఏబీపీ న్యూస్‌

మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్స్

సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్‌ బీజేపీ బీఎస్‌పీ ఇతరులు
టైమ్స్‌ నౌ 89 126 06
ఇండియా టుడే 104-122 102-120
రిపబ్లిక్‌ టీవీ 110-126 90-106 15
ఇండియా టీవీ  86-92 122-130 4-8 8-10
ఏబీపీ న్యూస్‌ 126 94 10

ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌ పోల్స్

సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్‌ బీజేపీ బీఎస్‌పీ ఇతరులు
టైమ్స్‌ నౌ 35 46 07 02
ఇండియా టుడే 55-65 21-31
రిపబ్లిక్‌ టీవీ 43 42 5
ఇండియా టీవీ    32-38 42-50 1-3
ఏబీపీ న్యూస్‌ 35 52 03

మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌

సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్‌ బీజేపీ బీఎస్‌పీ ఇతరులు
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా
ఇండియా టుడే
రిపబ్లిక్‌ టీవీ
ఎన్డీటీవీ
ఏబీపీ న్యూస్‌

మరిన్ని వార్తలు