వెయ్యికేజీల పేలుడు పదార్థాలు, 132 డిటోనేటర్లు

31 Jan, 2016 10:02 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్లో పోలీసులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా వెయ్యికేజీల పేలుడు పదార్థాలు గుర్తించి సీజ్ చేశారు. దీంతోపాటు 132 డిటోనేటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో పోలీసులు వీటిని గుర్తించారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు