అసోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

5 Aug, 2016 18:00 IST|Sakshi

అసోం: ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం కోక్రాఝర్లో విరుచుకుపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు