తెరుచుకున్న పుట్టింగల్ దేవి ఆలయం

18 Apr, 2016 08:18 IST|Sakshi

కొల్లాం: కేరళలో అగ్నిప్రమాద విషాదంతో వారంపాటు మూసిఉంచిన పుట్టింగల్ దేవి ఆలయాన్ని ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి ఉదయం 4 గంటలకు గర్భగుడిని తెరిచారు. భక్తులు ఆలయం తెరిచిననుంచే దేవీ దర్శనానికి పోటెత్తారు.

మరిన్ని వార్తలు