ధన్బాద్ బొగ్గుగని ప్రమాదంలో నలుగురి మృతి

11 Nov, 2013 21:16 IST|Sakshi

జార్ఖండ్: ధన్బాద్ బిసిసిఎల్ బొగ్గుగనిలో  పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు నలుగురూ మైనర్లేనని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గని శిథిలాల కింద మరో 50 మంది కార్మికులు ఉన్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

                                                                

 

మరిన్ని వార్తలు