మరో బాదుడుకు సిద్ధమైన రైల్వే శాఖ

4 Dec, 2015 20:55 IST|Sakshi
మరో బాదుడుకు సిద్ధమైన రైల్వే శాఖ

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రయాణికుల నడ్డి విరుస్తున్న రైల్వే శాఖ మరో బాదుడుకు సిద్ధమనట్లు కనిపిస్తోంది. బెర్త్ రిజర్వేషన్ కేటగిరీలో ఐదు నుంచి పన్నెండేళ్లలోపు పిల్లలకు ఫుల్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఆ శాఖ నిర్ణయించింది. అయితే సాధారణ టికెట్ ఛార్జీల ధరలు యథాతథంగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పిల్లల ఫుల్ ఛార్జీ విధానం అమలులోకి వస్తుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు