పీఎఫ్ చందాదారులకు ఇళ్ల పథకం!

3 Mar, 2015 02:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)లో చందాదారులుగా ఉన్న 5 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టేందుకు కసరత్తు సాగుతోందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో తెలిపారు. ఈ మేరకు సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) కిందటేడాది డిసెంబర్‌లో ఒక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

మరిన్ని వార్తలు