న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యెమెన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నౌకలను పంపింది. సోమవారం కొచ్చిన్ పోర్టు అధికారులు ఈ విషయాన్నివెల్లడించారు. అంతకుమందు ఈ రోజు ఉదయం యెమెన్కు ఎయిర్ ఇండియా విమానాన్ని పంపారు. యెమెన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడున్న భారతీయులను కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.