-

డిసెంబర్‌లో అంబానీ కుమార్తె పెళ్లి

31 Oct, 2018 02:03 IST|Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కూతురు ఈషా, పిరమాల్‌ గ్రూప్‌ సంస్థల అధిపతి అజయ్‌ పిరమాల్‌ కొడుకు ఆనంద్‌ల వివాహం డిసెంబర్‌ 12న జరగనుంది. ముంబైలోని ముకేశ్, నీతా అంబానీల ఇంట్లో ఈ వేడుకను జరిపించనున్నారు. పెళ్లికి ముందటి వారాంతంలో అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు తమ అతిథులకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విందు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి. 

మరిన్ని వార్తలు