జీపు బోల్తా: ఏడుగురు మృతి

26 Jun, 2017 11:39 IST|Sakshi
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జీపు అదుపుతప్పి కొండలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిమ్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు