-

'ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలి'

27 Jun, 2016 12:32 IST|Sakshi

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం మద్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో కేటీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు