లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!

13 Apr, 2015 01:02 IST|Sakshi
లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!

లక్నో: అల్లరిమూకలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైతే వారిపై పెప్పర్ స్ప్రేను చల్లేందుకు ఉపయోగపడే పెప్పర్-డ్రోన్ (మానవ రహిత విమానం)ను లక్నో పోలీసులు సమకూర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం దీన్ని ఆవిష్కరించారు. ప్రజా సీసీటీవీ ప్రాజెక్టు, నగరంపై నిఘా ప్రాజెక్టు డ్రోన్‌లను యాదవ్ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు