నేటి విశేషాలు...

13 Jul, 2020 06:34 IST|Sakshi

జాతీయం
ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ

జైపూర్‌: ఇవాళ ఉదయం 10.30 గంటలకు రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం
►సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం
►నేడు సీఎల్పీ భేటీకి హాజరుకావడం లేదన్న సచిన్‌ పైలట్‌

తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం
►అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం

►కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
►నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

►నేడు మహబూబ్‌నగర్‌లో‌ మంత్రి కేటీఆర్‌ పర్యటన
డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: నేడు సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం
ఉదయం 10.30 గంటలకు భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత

అమరావతి: నేడు అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమావేశం
ఎంసెట్‌ సహా ఇతర సెట్స్‌ నిర్వహణపై  చర్చించనున్న మంత్రి

►ఏపీలో నేటి నుంచి పంటలసాగు వివరాలు ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ ప్రారంభం
నేటి నుంచి ఖరీఫ్‌ పంట నమోదు ప్రక్రియను ప్రారంభించనున్న ప్రభుత్వం

గుంటూరు: నేటి నుంచి మూతపడనున్న మిర్చియార్డు
కరోనా తీవ్రతతో ఈ నెల 19వరకు గుంటూరు మిర్చియార్డు మూసివేత

>
మరిన్ని వార్తలు