నేటి ముఖ్యాంశాలు..

15 Apr, 2020 06:28 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది.
► రెండో విడతలో ఉచితంగా 5 కేజీల బియ్యం, కేజీ శనగలు 
► 14వేల రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు 
► కూపన్లపై ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్‌కు రావాలని సూచన

► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 483కి చేరింది
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 9 మంది మృతి చెందారు.
► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 16 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
► ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 458 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణ
► తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరింది.
► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి చెందారు.
► తెలంగాణలో మొత్తం 110 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
► ప్రస్తుతం తెలంగాణలో 516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జాతీయం:
► నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
► లాక్‌డౌన్‌ మే 3 వరకు పొడిగింపు
►  ఏప్రిల్‌ 20 వరకు కఠినమైన లాక్‌డౌన్‌ 
►  ఏప్రిల్ 20 తర్వాత షరతులతో సడలింపు
►  సడలింపుపై నేడు కొత్త నిబంధనలు

► దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,363కు చేరింది.
► ఇప్పటివరకు దేశంలో కరోనాతో 339 మంది మృతి చెందారు.
ఇప్పటి వరకు కరోనా నుంచి 1036 మంది కోలుకున్నారు

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 19.97 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.26లక్షల మంది మృతి చెందారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా  కరోనా నుంచి 4.78 లక్షల మంది కోలుకున్నారు.

మరిన్ని వార్తలు