నేటి ముఖ్యాంశాలు..

31 May, 2020 06:17 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 61.50 లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటి వరకు 3.70 లక్షల మంది మృతి
♦ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న 27.29 లక్షల మంది.

భారత్‌లో మొత్తం1,73,763 కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటి వరకు 82,370 మంది డిశ్చార్జ్‌ 4,971 మంది మృతి
♦ దేశంలో ప్రస్తుతం 86,422 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో మొత్తం 2,499 కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటి వరకు మొత్తం 77 కరోనా మరణాలు
♦ యాక్టివ్‌ కేసులు 1,010 డిశ్చార్జ్‌ 1,412

ఏపీ: గత 24 గంటల్లో 9,504 మందికి పరీక్షలు, 70 పాజిటివ్‌
♦ ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 2,092 మంది డిశ్చార్జ్‌
♦ ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 792

నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

మరిన్ని వార్తలు