మహానేతకు మమత నివాళి

2 Sep, 2019 08:54 IST|Sakshi

కోల్‌కతా:  దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. ఈ మేరకు.. ‘ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయననకు నివాళులు అర్పిస్తున్నా’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు