మమత ఏకగ్రీవ ఎన్నిక

20 May, 2016 15:21 IST|Sakshi
కోల్ కతా: తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ శాసన సభా పక్ష నేతగా మమతాబెనర్జీని ఆపార్టీ శాసన సభ సభ్యులు శుక్రవారం సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎంసీ సెక్రెటరీ జనరల్ పార్థ చటర్జీ మమత పేరును మొదట ప్రతిపాదించారు.

తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మమత  రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు.
 
మరిన్ని వార్తలు