సుప్రీం కోర్టు వద్ద చేయి కోసుకున్నాడు

12 Apr, 2019 11:34 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం వద్ద శుక్రవారం చిన్నపాటి కలకలం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు పరిసరాల్లో ఓ వ్యక్తి తన చేతిని కత్తితో కోసుకున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి రక్తస్రావం కావడంతో చేతికి గుడ్డ కట్టి అక్కడి నుంచి తరలించారు. కాగా, ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. 

మరిన్ని వార్తలు