ఇన్‌ఫార్మర్ నెపంతోసేల్స్‌మెన్‌ను హతమార్చారు

8 Jun, 2015 11:34 IST|Sakshi
సుక్మా(ఛత్తీస్‌గఢ్): సేల్స్‌మెన్‌గా జీవనం సాగిస్తున్న యువకున్ని..ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లోలోని దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కర్రిగుండం గ్రామానికి చెందిన చంద్రకుమార్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. 
 
మరిన్ని వార్తలు