మిజోరాం మాజీ ముఖ్యమంత్రి మృతి

27 Mar, 2015 16:14 IST|Sakshi

హైదరాబాద్: మిజోరాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బ్రిగేడియర్ శైలో కన్నుమూశారు. ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. ఆయన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో జూనియర్ అధికారిగా పనిచేశారు. ఆ తరువాత మిజోరాం ప్రజల హక్కల కోసం శైలో పోరాటం చేశారు. 1977 లో మిజోరాం రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2008లో చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో శైలో పోటీ చేసి గెలుపొందారు.
 

>
మరిన్ని వార్తలు