ఉత్తరాఖండ్లో కంపించిన భూమి

2 Apr, 2015 10:54 IST|Sakshi

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వివిధ ప్రాంతాల్లో భూమి గురువారం స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1 గా నమోదు అయిందని మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అయితే భూకంపం కారణం ఎక్కడ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కాని సంభవించలేదని తెలిపింది. చమోలి జిల్లాలో భూకంపం సంభవించిన ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు