ఉజ్జయినిలో ప్రధాని మోదీ

14 May, 2016 10:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ  శనివారం ఉదయం  ఉజ్జయిని బయల్దేరి వెళ్లారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ' సింహస్థ కుంభమేళాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు నరేంద్ర మోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పన్నెండేళ్ల కొకసారి వచ్చే సింహస్థ కుంభమేళా  ఉజ్జయినీలోని  క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్నవిషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు