ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు

1 Oct, 2016 09:18 IST|Sakshi
ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శనివారం నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.  'పవిత్ర నవరాత్రి ప్రారంభమైన సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు' అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. దుర్గామాతను ఆరాధిస్తూ ఈ నవరాత్రి పండుగను జరుపుకుంటారు. 


 

మరిన్ని వార్తలు