ముంబైలో స్కూళ్లు, కాలేజీలు మూత!

5 Sep, 2019 08:46 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో జోరువాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వాననీరు నిలిచిపోయింది. దీంతో ముంబైలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక చోట్ల రోడ్ల మీద వరద నీరు నిలిచిపోయింది.

 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు