డిఫెన్స్‌ ఎక్స్‌పో అదుర్స్‌

12 Apr, 2018 03:55 IST|Sakshi

చెన్నైలో ప్రారంభమైన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ‘అర్జున్‌ మార్క్‌–2’ యుద్ధ ట్యాంకు విన్యాసం. భారత్, అమెరికా, రష్యా, ఇంగ్లండ్‌ తదితర 47 దేశాలకు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఎక్స్‌పోను నేడు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 

మరిన్ని వార్తలు