చెన్నైలో ప్రారంభమైన డిఫెన్స్ ఎక్స్పోలో ‘అర్జున్ మార్క్–2’ యుద్ధ ట్యాంకు విన్యాసం. భారత్, అమెరికా, రష్యా, ఇంగ్లండ్ తదితర 47 దేశాలకు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఎక్స్పోను నేడు ప్రధాని మోదీ సందర్శించనున్నారు.