ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరు: మెహబూబా

6 Mar, 2015 01:29 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఆ ఆర్టికల్‌ను రద్దు చేసే ప్రసక్తే ఉండబోదని స్పష్టంచేశారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎవరూ తొలగించలేరన్నది అందరికీ తెలుసు. దీనర్థం మాది పైచేయి.. బీజేపీది కిందిచేయి అయిందని కాదు' అని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు