వచ్చే ఏడాదిలోగా స్వదేశీ సూపర్ కంప్యూటర్

23 May, 2016 09:12 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా కేంద్రం.. సూపర్ కంప్యూటర్‌ను దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలకు అందించనుంది. దేశ తొలి సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ను తయారు చేసిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌కు ఈ ప్రాజెక్టు బాధ్యతల అప్పగించారు. సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రూ. 4,500 కోట్లు కేటాయించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది.  
 

మరిన్ని వార్తలు