నేడు ప్రధాని మోదీ వీడియో సందేశం

3 Apr, 2020 06:53 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ల నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం ఇవ్వనున్నారు. ‘రేపు ఉదయం 9 గంటలకు సహచర భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటాను’ అని గురువారం ప్రధాని ట్వీట్‌ చేశారు. అయితే, ఆ సందేశం దేనికి సంబంధించినదనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.  

మరిన్ని వార్తలు