ఢిల్లీ: ‘నీతి ఆయోగ్’ వైస్ చైర్మన్గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. అరవింద్ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో రాజీవ్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. అగస్టు 1న నీతి ఆయోగ్ వైస్ చెర్మెన్గా అరవింద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.