భారత సరిహద్దులో బాంబుల కలకలం

10 Aug, 2017 22:06 IST|Sakshi
భారత సరిహద్దులో బాంబుల కలకలం

బహ్రాయిచ్‌(యూపీ) : భారత సరిహద్దులో గురువారం బాంబులు దొరకడంతో తీవ్రకలకలం రేగింది. ఇండియా-నేపాల్‌ సరిహద్దులో ఆరు బాంబులు లభ్యమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్లోని బహ్రాయిచ్‌ జిల్లాలోని రుపైదియా గ్రామంలో బాంబులున్నట్టు గుర్తించారు.

భారత్‌ నేపాల్‌ సరిహద్దును పహారా కాసే సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) జవాన్లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు