'చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాల్సిందే'

9 Sep, 2015 17:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్సెల్ - మ్యాక్సిస్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నివేదికను కోర్టుకు సమర్పించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను నిందితుడిగా చేర్చాలంటూ బీజేపీ సీనియర్ నేత బ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈనెల 23న చేపట్టనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు