బాబ్లీ కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయింపు

1 Dec, 2014 11:13 IST|Sakshi
బాబ్లీ కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయింపు

న్యూఢిల్లీ : బాబ్లీ జలాల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయించింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున బాబ్లీ మానిటరింగ్ కమిటీలో తెలంగాణను చేర్చాలని కేంద్రం ప్రతిపాదించగా, గోదావరి జలాలు వాడుకుంటున్నందున తమను కూడా కమిటీలో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ...కేసును త్రిసభ్య  ధర్మాసనానికి బదలాయిస్తూ తీర్పునిచ్చింది.

 

మరిన్ని వార్తలు