అన్నీ ఆపేయండి..

4 Jul, 2020 08:17 IST|Sakshi

టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత్‌–చైనాల మధ్య సరిహద్దు వివాదంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైనాపై, చైనా వస్తువులపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అసలు ప్రజల్లో ఈ వ్యతిరేకత ఎంతగా ఉందనే విషయంపై న్యూస్‌18 నెట్‌వర్క్‌ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఆ వివరాలివీ.. 

మరిన్ని వార్తలు