'98 సంస్థలతో సర్కారు ఒప్పందం'

10 Sep, 2015 17:50 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేలా 98 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ పెట్టుబడుదారుల సమ్మేళనం కార్యక్రమం గురువారం చెన్నైలో ముగిసింది. దీనిలో భాగంగా తమిళనాడు సర్కారు వ్యాపారవేత్తలతో రూ.2.40లక్షల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది. మళ్లీ ప్రపంచ పెట్టుబడుదారుల సమ్మేళనం 2017లో నిర్వహించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది.   
 

>
మరిన్ని వార్తలు