ఘోర ప్రమాదం, ముగ్గురు సజీవ దహనం

28 May, 2017 06:16 IST|Sakshi

మహాబలిపురం: తమిళనాడులోని మహాబలిపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈసీఆర్‌ రోడ్డులో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు