సంగం, ఆత్మకూరు నియోజకవర్గం(పొట్టి శ్రీరాములు నెల్లూరు) : నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువతను కోరారు. చంద్రబాబు ఎక్కడా కనిపించినా మాకివ్వాల్సిన రూ. 90 వేలు ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించాలని చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
----------------------------- రాష్ట్రీయం --------------------------------
‘రూ. 90 వేలు ఏమయ్యాయని నిలదీయండి’
ఆంధ్రప్రదేశ్లో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా?
పార్లమెంట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎంపీల ఆందోళన
సూటు-బూటుతో కేటీఆర్ విహార యాత్రలా!?
----------------------------------------- జాతీయం -----------------------------
ఏపీ: రాజ్యసభలో అరుణ్జైట్లీ కీలక ప్రకటన
---------------------------------- అంతర్జాతీయం ---------------------------
ట్రంప్ కంచు కోటలో అనూహ్య పరిణామం
హమ్మయ్యా.. ఆ 22మంది భారతీయులు సేఫ్
--------------------------------- బిజినెస్ ---------------------------------
హెచ్టీసీ యు11ప్లస్ లాంచ్..ధర ఎంత?
జియో క్యాష్బ్యాక్ ఆఫర్ రిటర్న్స్...
భారీగా బ్లాస్ట్ అయిన బిట్కాయిన్
-------------------------------------సినిమా--------------------------------
ఆ రూమర్స్పై కీర్తి సురేష్ ఆగ్రహం!
నాకు అమ్మాయి దొరికింది : సల్మాన్
----------------------------------------------- క్రీడలు -----------------------
గెలిస్తే.. కొత్త చరిత్రే!