సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభయయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు. మరిన్ని కీలక వార్తలు అప్ డేట్స్ మీకోసం..
<<<>><<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో చవితి వేడుకలు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి వీరంగం
కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రోహిత్ సూసైడ్ రిపోర్ట్ను తగలబెట్టేశారు
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ జస్టిస్ రూపన్వాల కమిషన్ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>
భారత్ నుంచి పాక్ కు ముప్పులేదు!
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు, ఉగ్రవాదం, ఇతర అంశాల్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్
దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
డేరా సచ్చా సౌదా విధ్వంసం.. టెన్షన్
అత్యాచార కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ను పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు దోషిగా తేల్చడంతో హింస చెలరేగింది.
<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>
'అల్లాహూ అక్బర్.. అంటే కాల్చిపారేయండి'
ప్రపంచలోని సుందరమైన ప్రదేశాల్లో ఇటలీలోని వెనిస్ కూడా ఒకటి.
మయన్మార్లో మారణకాండ
మయన్మార్లో మరోసారి రక్తపుటేరులు పారాయి.
బంపర్ జాక్పాట్తో ‘ఆయా’ సెన్సేషన్
అదృష్టం అలా ఇలా కాదు.. ఏకంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ జాక్ పాట్ ఆ మహిళ సొంతం అయ్యింది.
<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్>>>>>>>>>>>>>>>>>>>>>>
ఆ నోట్ల కోసం క్యూ కట్టారు
వినాయక చవితి కానుకగా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయి.
ఇన్ఫీ కోల్పోయింది.. హెచ్పీకి దక్కుతుందా?
ఇన్ఫోసిస్ కోల్పోయింది.. హెచ్పీకి దక్కబోతున్నట్టు తెలుస్తోంది.
<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>
'అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ
సాధారణంగా వాయిదాల తరువాత రిలీజ్ అయిన సినిమాలకు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వదు.
2.ఓ : వినాయక చవితికి బిగ్ సర్ ప్రైజ్
దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్, రజనీకాంత్ హీరోగా 2.ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>
ధోని చెప్పాడు.. నేను ఆడేశా!
శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమంటున్నాడు
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ
ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది