సాక్షి, హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్ కుటుంబం సాగిస్తోన్న దోపిడీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందనుకున్నవేళ.. అక్కడి రాజకీయ బద్ధశత్రువులు కలిసిపోయారని, అదే మాదిరిగా తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభలో ఆయన మాట్లాడారు. మరికొన్ని ముఖ్య కథనాలు ఇవే..
---------------------- రాష్ట్రీయం ---------------------
చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విమానం ఎక్కించి సింగపూర్ చూసి రమ్మనడమేంటని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ...
ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.
సినీ నటి కవిత వచ్చే వారంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న రేవంత్ రెడ్డి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న తెలుగుదేశం పార్టీని...
త్వరలో లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
---------------------- జాతీయం ---------------------
సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ లింకేజ్ను అనివార్యం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్ తొలుత హిందూ దేశమేనని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేపో, ఎల్లుండో చేపట్టేందుకు సిద్ధమైన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును ప్రదర్శిస్తున్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు సోమవారం పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి.
---------------------- అంతర్జాతీయం ---------------------
సౌదీ మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇటీవలే సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని పేర్కొన్న ప్రభుత్వం, తాజాగా మహిళలను స్పోర్ట్స్...
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఉత్తర కొరియా ఒకవేళ విధ్వంస కాండకు సిద్ధమైతే... ఆసియా దేశాలన్నీ తమ అణు ఆయుధాలను బయటకు తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ...
ప్రపంచానికి పెద్దన్నగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఓ గౌరవం ఉంది.
---------------------- క్రీడలు ---------------------
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని కేవలం పదిరోజుల్లోనే...
న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి చెలరేగి.. అద్భుతమైన సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్...
హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్(51) హఠాన్మరణం చెందారు.
శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్లోను పాకిస్తాన్ 3–0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
---------------------- సినిమా ---------------------
భల్లాల దేవుడు రానా హీరోగా తెరకెక్కిన ’నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ తేజ మళ్లీ ఫామ్లోకి వచ్చారు. అయితే...
కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం సోమవారం ఉదయం చెన్నైలో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది.
---------------------- బిజినెస్ ---------------------
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, పబ్లిప్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చిన్న పొదుపు పథకాల నిబంధనలను ప్రభుత్వం సవరించింది.
దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి పటిష్టంగా ఉన్న మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. నిఫ్టీ...
గత కొన్ని రోజులుగా మోత మోగిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి.