----------------------------------- రాష్ట్రీయం -------------------------------
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల నుంచే వివిధ చర్చిలలో...
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో హోరెత్తుతోంది.
2030లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదు
యాదాద్రి భువనగిరి : 2019లో కాదు కదా 2030లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి...
పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటాం
కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన...
----------------------------------- జాతీయం -------------------------------
మోదీ జాలీ రైడ్.. కేజ్రీకి మళ్లీ తీవ్ర అవమానం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కొత్త మెట్రో రైల్ లైన్ ప్రారంభమైంది ఢిల్లీ నుంచి నోయిడాను కలిపే మాజెంటాలైన్ను క్రిస్టమస్ సందర్భంగా ప్రధాని...
అది బీజేపీ వ్యతిరేక ఓటు కానేకాదు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప...
చికెన్ తిని ఓటేస్తారు : మంత్రి వ్యాఖ్యలు
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలను ఓటు వినియోగాన్ని ఉద్దేశించి...
‘ఆవును చంపితే.. మిమ్మల్ని హత్య చేస్తాం’
జైపూర్ : గోవులను అక్రమంగా రవాణా, గోవులను మాంసం కోసం చంపిన వారిని హత్య చేస్తామంటూ బీజేపీకి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి...
---------------------------------- అంతర్జాతీయం -------------------------------
2018లో మారనున్న ప్రపంచ తలరాత
బల్గేరియా : 2018లో ప్రపంచ దశ దిశను మార్చే సంఘటనలు జరగనున్నాయా?. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం వంగా బాబా. 2018లో అమెరికా ఆర్ధిక...
కాబూల్లో ఆత్మాహతి దాడి..ఏడుగురి మృతి
కాబూల్ : షాష్ దారక్ ప్రాంతంలోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ సబ్ ఆఫీసు వద్ద పేలుడు సంభవించింది. ఛాతీకి పేలుడు పదార్ధాలు అమర్చుకుని వచ్చిన...
భారత టెకీలకు మళ్లీ బ్యాడ్న్యూస్
బెంగళూరు : అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దేశీయ టెకీ నిపుణులకు మరో బ్యాడ్న్యూస్. హెచ్1-బీ వీసాను కఠితనతరం చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్...
పాక్ జైలులో కులభూషణ్ తల్లి, భార్య రియాక్షన్ చూశారా..
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్ భార్య, తల్లి పాకిస్థాన్ జైలులో కలుసుకున్నారు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయనను కలిసి..
----------------------------------- సినిమా -------------------------------
సినీ ప్రముఖుల శుభాకాంక్షలు..!
యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. సినీ ప్రముఖులు సైతం క్రిస్మస్ పండుగను సందడిగా జరుపుకున్నారు....
తండ్రి పాత్రపై హింటిచ్చిన విష్ణు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్ గా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాపై మోహన్బాబు కుమారుడు ,...
నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి.!
సాక్షి, హైదరాబాద్: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం...
'ఎంసీఏ'కు నాని సరికొత్త నిర్వచనం.. వైరల్!
సాక్షి, హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కి ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ ‘ఎంసీఏ’. ఇప్పటివరకూ ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ...
----------------------------------- క్రీడలు -------------------------------
'2019లో కోచ్ పదవికి గుడ్ బై'
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్గా తన పదవీ కాలాన్ని పొడిగించుకునే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అంటున్నాడు డారెన్ లీమన్. ఈ క్రమంలోనే 2019...
ఆ సత్తా మా జట్టుకు ఉంది: రోహిత్ శర్మ
ముంబై: శ్రీలంకతో జరిగిన మూడో టీ 20లో 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా చివరి వరకూ పోరాడి విజయాన్ని అందుకుంది. ఇంకా నాలుగు బంతులు...
వుయ్ డోంట్ కేర్: రవిశాస్త్రి
ముంబై:తమ జట్టు ఎప్పుడూ టీ 20 క్రికెట్ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
క్రికెట్ చరిత్రలో తొలి బౌలర్గా..
హమిల్టన్: క్రికెట్లో బ్యాట్స్మెన్, కీపర్, స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నవారు హెల్మెట్ పెట్టుకోవడం సాధారణ విషయం. అంతేకాకుండా డేంజర్ జోన్లో...
----------------------------------- బిజినెస్ -------------------------------
కాస్ట్లీ స్టే : ఒక్క రాత్రికి లక్ష
కొత్త సంవత్సరం వేడుకల కోసం గోవా వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఈ న్యూఇయర్కి గోవా కాస్ట్లీగా మారిపోయింది.
మీ ఫోన్లో డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేస్తుందా?
శాన్ప్రాన్సిస్కో : డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సప్ కొన్ని ఫ్లాట్ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది.
జియో న్యూఇయర్ ఎఫెక్ట్ : వొడాఫోన్ కొత్త ప్లాన్స్
కొత్త ఏడాది వస్తుందంటే... రిలయన్స్ జియో న్యూఇయర్ ఆఫర్లతో టెల్కోలకు షాకిస్తోంది. ఇప్పటికే న్యూఇయర్ 2018 సందర్భంగా మరో రెండు కొత్త ప్లాన్లతో...