సివిల్స్ టాప్ 10 ర్యాంకర్లు వీరే

4 Jul, 2015 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ -2014 పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు మెరిశారు. తొలి ఐదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులను అమ్మాయిలు చేజిక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు ఢిల్లీకి చెందిన విద్యార్థునులే ఉండటం మరో విశేషం. 2014 ఆగస్టు 24 న జరిగిన సివిల్స్ పరీక్షల్లో సంబంధించిన ఫలితాలు శనివారం విడుదల చేశారు. (సివిల్స్ సర్వీసెస్ లో తెలుగు తేజాలు)


టాప్ 10 ర్యాంకులు సాధించిన వారు..

మొదటి ర్యాంకు- ఇరా సింఘాల్
రెండో ర్యాంక్ రేణురాజ్
మూడో ర్యాంక్-నిధి గుప్తా
నాల్గో ర్యాంకు-వందన
ఐదో ర్యాంకు- సుహర్షభగత్
ఆరో ర్యాంకు-టి చారుశ్రీ
ఏడో ర్యాంకు లోక్ బంధు
ఎనిమిదో ర్యాంకు-కె.నితిష్
తొమ్మిదో ర్యాంకు అశిష్ కుమార్
పదో ర్యాంకు -అరవింద్ సింగ్

(సివిల్స్ లోనూ అమ్మాయిలు టాప్ లేపారు)

మరిన్ని వార్తలు