శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్కు స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్న మోదీ. మాక్రన్ వెంట ఆయన భార్య బ్రిగిటె మేరీ, మంత్రులు వచ్చారు. శనివారం మోదీ, మాక్రన్ల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి.