బెంగళూరు: ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. సహచర ఉపాధ్యాయురాలిపై అత్యాచారం చేశాడు. బెంగళూరులో ఈ దారుణ సంఘటన జరిగింది.
గెస్ట్ టీచర్గా పాఠాలు చెప్పేందుకు వచ్చిన మహిళపై, మరో టీచర్ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి టీచర్ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దుండగులు టీచర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.