దక్షిణాఫ్రికాలో మెరిసిన తెలుగు తేజం

12 May, 2018 11:15 IST|Sakshi

తిరుపతి‌: తిరుపతి రూరల్‌లోని సి.గొల్లపల్లికి చెందిన చొక్కారెడ్డి రాజశేఖర్‌ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ యూ నివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. ఈయన డర్బన్‌ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పరిశోధన చేశారు. ఈయన ప్రొఫెసర్‌ జీజీ రెడ్డి పర్యవేక్షణలో ‘ఫ్యాబ్రికేషన్‌ ఆఫ్‌ సెన్సార్‌ ఫర్‌ ద ఎలక్ట్రోకెమికల్‌ రిడక్షన్‌ ఆఫ్‌ యాంటీ ట్యూబర్‌క్యూలోసిస్‌ డ్రగ్‌’ అనే అంశంపై మూడు సంత్సరాల పాటు పరిశోధన చేశారు. 

మరిన్ని వార్తలు