తానా మహాసభలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

30 May, 2019 09:43 IST|Sakshi

సాక్షి, తిరుమల : తానా అధ్యక్షుడు వేమన సతీష్ శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 3, 4, 5వ తేదీలలో వాషింగ్టన్‌లో 42వ తానా మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తానా మహాసభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పారు. తానా వేదికపై మొట్ట మొదటిసారిగా శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నట్టు సతీష్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు