హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్

18 Jan, 2014 00:01 IST|Sakshi

ప్రతి ఏటా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సంవత్సరం జనవరి 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంగణాల్లో (ఆషియానా, లామకాన్, కళాకృతి, సప్తపర్ణి) జరగనుంది. ఈసారి రాజమోహన్ గాంధీ, మల్లికా సారాభాయ్, ఆనంద్ గాంధీ, మృదులా గార్గ్, సుబోధ్ సర్కార్, గీతా హరిహరన్ తదితరులు పాల్గొంటారు. ఈసారి హిందీ సాహిత్యం మీద ప్రధాన దృష్టి ఉంటుంది. ముషాయిరాలకు కూడా కొదవ లేదు. ఈసారి ప్రత్యేకం- ఐరిష్ సాహిత్య బృందం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు: http://www.hydlitfest.org  చూడండి.

మరిన్ని వార్తలు