ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపు

16 Feb, 2019 17:48 IST|Sakshi

జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా సైనా నెహ్వాల్‌ నిలిచారు. ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపొందారు. 21-18, 21-15 తేడాతో పీవీ సింధుపై సైనా విజయం సాధించారు. వరుసగా రెండో ఏడాది సింధుపై సైనా గెలిచారు. ఈ విజయంతో నాలుగోసారి జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా సైనా నిలిచారు.

మరిన్ని వార్తలు