రజనీ-అమితాబ్ ఆలింగనం

26 Sep, 2013 16:25 IST|Sakshi

వందేళ్ల భారతీయ సినిమా ఉత్సవాల కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రేఖలు తదితరులు హాజరయ్యారు.

  అమితాబ్, రజనీకాంత్ ల ఆలింగనం, అమితాబ్ ను సత్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ!

  బాలీవుడ్ నటి రేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమిళనాడులోని చెన్నైలో సత్కరించారు. ఈ చిత్రంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు