విశాఖపట్టణంలోని హెచ్పీసీఎల్లో శుక్రవారం(23-08-13) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మందికి పైగా తీవ్ర గాయాలైయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.